Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా అశాన్ని పొరపాటున చేర్చారు : జీవీఎల్ క్లారిటీ

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (13:48 IST)
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17వ తేదీన కేంద్ర హోం శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశంకానుంది. ఇందుకోసం ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే, కమిటీ సమావేశ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చెర్చారు. ఆ తర్వాత సాయంత్రానికి అది మాయమైపోయింది. దీనిపై ఏపీలో రాజకీయ రచ్చ జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖ సమావేశం అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని పొరపాటున చేర్చారని చెప్పారు. ఈ భేటీ కేవలం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసమేనని ఆయన చెప్పారు. 
 
ప్రత్యేక హోదా అనేది ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం కాదని వివరణ ఇచ్చారు. అందువల్ల ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకెళ్లి తెలంగాణాతో ముడిపెట్టవద్దని ఆయన కోరారు. ఈ విషయంలో అధికార వైకాపా నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments