Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూత్‌పేస్టు అనుకొని ఎలుకల మందుతో పళ్లు తోముకున్న మహిళ...

ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (09:31 IST)
ఓ మహిళ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ప్రాణాలు పోగొట్టుకుంది. టూత్ పేస్ట్ అనుకుని ఈ పని చేసింది. ఈ విషాదకర సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని చందవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 7న నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన మరియమ్మ (27) అనే మహిళ పొరపాటున టూత్‌పేస్ట్ అనుకుని ఎలుకల మందుతో పళ్లు తోముకుంది. ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకుగురికాగా, ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరియమ్మకు భర్త దశరథ్, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కొద్దికాలంగా మరియమ్మ మతిస్థిమితం కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె ఎలుకల మందుతో పళ్లు తోముకుందని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

మా డాడీ కాళ్లు పట్టుకోవాలని వుంది.. మంచు మనోజ్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments