Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల శివప్రసాద్ నాయకత్వంపై తిరుగుబాటు

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (16:00 IST)
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై స్థానిక టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన నాయకత్వం తమకొద్దనే వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు బుధవారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. 
 
కోడెల నాయకత్వంపై అసంతృప్తిగా తెలుగుతమ్ముళ్లు ప్రకటించారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని చంద్రబాబును కోరనున్నారు. సత్తెనపల్లి పట్టణంలో పాతతెదేపా కార్యాలయం తిరిగి ప్రారంభించారు. కోడెల నాయకత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. నూతన నాయకత్వం వస్తే రానున్న మున్సిపల్, పంచాయతీ యంపిటిసి, జెడ్పీటీసీ, సోసైటీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతామని చంద్రబాబుకు వివరించనున్నారు. సుమారు 200 మందికి పైగా వాహనాలలో వెళ్లి చంద్రబాబును కలుసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments