Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల శివప్రసాద్ నాయకత్వంపై తిరుగుబాటు

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (16:00 IST)
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై స్థానిక టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన నాయకత్వం తమకొద్దనే వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు బుధవారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. 
 
కోడెల నాయకత్వంపై అసంతృప్తిగా తెలుగుతమ్ముళ్లు ప్రకటించారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని చంద్రబాబును కోరనున్నారు. సత్తెనపల్లి పట్టణంలో పాతతెదేపా కార్యాలయం తిరిగి ప్రారంభించారు. కోడెల నాయకత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. నూతన నాయకత్వం వస్తే రానున్న మున్సిపల్, పంచాయతీ యంపిటిసి, జెడ్పీటీసీ, సోసైటీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతామని చంద్రబాబుకు వివరించనున్నారు. సుమారు 200 మందికి పైగా వాహనాలలో వెళ్లి చంద్రబాబును కలుసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments