Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల శివప్రసాద్ నాయకత్వంపై తిరుగుబాటు

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (16:00 IST)
గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుపై స్థానిక టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆయన నాయకత్వం తమకొద్దనే వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఆ జిల్లాకు చెందిన పార్టీ నేతలు బుధవారం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. 
 
కోడెల నాయకత్వంపై అసంతృప్తిగా తెలుగుతమ్ముళ్లు ప్రకటించారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి నియమించాలని చంద్రబాబును కోరనున్నారు. సత్తెనపల్లి పట్టణంలో పాతతెదేపా కార్యాలయం తిరిగి ప్రారంభించారు. కోడెల నాయకత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు. నూతన నాయకత్వం వస్తే రానున్న మున్సిపల్, పంచాయతీ యంపిటిసి, జెడ్పీటీసీ, సోసైటీ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపుతామని చంద్రబాబుకు వివరించనున్నారు. సుమారు 200 మందికి పైగా వాహనాలలో వెళ్లి చంద్రబాబును కలుసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments