Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం....

Webdunia
శనివారం, 30 నవంబరు 2019 (09:58 IST)
వైకాపా నేతల అరాచకాలను తట్టుకోలేక పోతున్నామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వద్ద గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం టీడీపీ కార్యర్తలు బోరున విలపించారు. 
 
ఈ మేరకు చంద్రబాబును వారు స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. నిజాంపట్నంలో వైసిపి నేతల అరాచకాలు తట్టుకోలేక పోతున్నాం. వీధికొక్క రౌడీని తయారు చేశారు. కాలు దువ్వుతున్నారు. ఇళ్ల మీదకు వస్తున్నారు. 
 
రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, స్టేషన్‌కు రమ్మని బెదిరిస్తున్నారు. ఫిష్ ఫౌల్ట్రీ ఫామ్ ఆపేయించారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు. శుక్రవారం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసి తమ కష్టాలు విన్నవించారు. 
 
దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, అందరూ ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. ధర్మం మనవైపే ఉందంటూ, అవసరమైతే ప్రైవేటు కేసులు వేద్దామని, న్యాయ పోరాటం చేధ్దామని ధైర్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments