Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు రోడ్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌లో పెనుమార్పులు: హోం మంత్రి సుచ‌రిత‌

Webdunia
శనివారం, 31 జులై 2021 (11:47 IST)
గుంటూరు న‌గ‌రంలోని రోడ్లు, డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ల్లో పెను మార్పులు రాబోతున్నాయ‌ని ఏపీ హోం మంత్రి సుచ‌రిత చెప్పారు. గుంటూరు లోని పట్టాభిపురం నుంచి శ్యామల నగర్ వరకు కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్‌ను హోంమంత్రి మేకతోటి సుచరిత  ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరిధర రావు, ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, లక్ష్మణరావు, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కొత్త‌గా నిర్మించిన సీసీ రోడ్డు కు ఇరువైపులా హోంమంత్రి సుచరిత మొక్కలను నాటారు. నాయకులు, అధికారులతో కలిసి సిసి రోడ్ ను పరిశీలించారు.

గత ప్రభుత్వం హయాంలో గుంటూరు నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నగరాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని సుచ‌రిత అన్నారు. గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలో పెనుమార్పులు వస్తున్నాయ‌ని, తడి చెత్త, పొడి చెత్త, చెట్ల ను నాటడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హోంమంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments