Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రిని క‌లిసిన గుంటూరు రేంజ్ జైల్ డిఐజి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:16 IST)
గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితని మర్యాదపూర్వకంగా కలిసారు.

గుంటూరులోని బ్రాడిపేటలో హోం మంత్రి క్యాంప్ ఆఫీస్ లో సుచరితని కలిసి పుష్పగుచ్చెం అందించారు. ఈ సందర్భంగా డా౹౹ వరప్రసాద్ కి హోంమంత్రి మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు రేంజ్ లో జైళ్ళ స‌మ‌ర్ధ నిర్వ‌హ‌ణ‌కు కృషి చేస్తాన‌ని, ఖైదీల సంక్షేమానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ పేర్కొన్నారు. స‌త్ప‌వ‌ర్త‌న‌, ప‌రివ‌ర్త‌న ఖైదీల‌లో వ‌చ్చేలా తీర్చి దిద్ద‌డ‌మే జైళ్ళ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments