Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోం మంత్రిని క‌లిసిన గుంటూరు రేంజ్ జైల్ డిఐజి

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:16 IST)
గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోం మంత్రి మేకతోటి సుచరితని మర్యాదపూర్వకంగా కలిసారు.

గుంటూరులోని బ్రాడిపేటలో హోం మంత్రి క్యాంప్ ఆఫీస్ లో సుచరితని కలిసి పుష్పగుచ్చెం అందించారు. ఈ సందర్భంగా డా౹౹ వరప్రసాద్ కి హోంమంత్రి మేకతోటి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గుంటూరు రేంజ్ లో జైళ్ళ స‌మ‌ర్ధ నిర్వ‌హ‌ణ‌కు కృషి చేస్తాన‌ని, ఖైదీల సంక్షేమానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని గుంటూరు రేంజ్ జైల్ డి.ఐ.జి డా౹౹ వరప్రసాద్ పేర్కొన్నారు. స‌త్ప‌వ‌ర్త‌న‌, ప‌రివ‌ర్త‌న ఖైదీల‌లో వ‌చ్చేలా తీర్చి దిద్ద‌డ‌మే జైళ్ళ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments