Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్ళ డిష్యూండిష్యూం : చపాతీ కర్రతో అత్తను చంపేసిన కోడలు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:33 IST)
ఇటీవలి కాలంలో అత్తాకోడళ్ళ గలాటాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఓ కోడలు చపాతీ కర్రతో అత్తను చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 29వ తేదీ రాత్రి తాడికొండ మైథిలి (55) అనే మహిళ హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భాగంగా, కోడలిని అనుమానించి ఆమె వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో అత్త వేధింపులు తాళలేక కూరగాయలు కోసే కత్తి, చపాతి కర్రతో కోడలు ఆమెను చంపేసినట్టు అంగీకరించింది. 
 
ఇంట్లో నిద్రిస్తున్న అత్త మైథిలిని విచక్షణ రహితంగా పొడిచి చంపిన కోడలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడలు రాధా ప్రియంక‌ను అరెస్టు చేసిన టూటౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments