Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్ళ డిష్యూండిష్యూం : చపాతీ కర్రతో అత్తను చంపేసిన కోడలు

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (13:33 IST)
ఇటీవలి కాలంలో అత్తాకోడళ్ళ గలాటాలు ఎక్కువైపోతున్నాయి. దీంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఓ కోడలు చపాతీ కర్రతో అత్తను చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 29వ తేదీ రాత్రి తాడికొండ మైథిలి (55) అనే మహిళ హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో భాగంగా, కోడలిని అనుమానించి ఆమె వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో అత్త వేధింపులు తాళలేక కూరగాయలు కోసే కత్తి, చపాతి కర్రతో కోడలు ఆమెను చంపేసినట్టు అంగీకరించింది. 
 
ఇంట్లో నిద్రిస్తున్న అత్త మైథిలిని విచక్షణ రహితంగా పొడిచి చంపిన కోడలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడలు రాధా ప్రియంక‌ను అరెస్టు చేసిన టూటౌన్ పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments