Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానంతో ప్రేయసి గొంతు కోసిన ప్రేమికుడు

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:35 IST)
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అతిగా ప్రేమించడం వల్ల అది కాస్త అనుమానంగా మారి ఫలితంగా హత్యకు దారి తీసింది. ప్రియురాలి మీద అనుమానంతో ఆమెపై దాడి చేయడమే కాకుండా అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు ఓ ఉన్మాది ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తెనాలికి చెందిన సత్యనారాయణ, జ్యోతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంతేకాకుండా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సత్యనారాయణకు జ్యోతిపై ఉన్న ప్రేమ అనుమానంగా మారింది. ఆమెపై అనుమానం పెరిగిపోవడంతో అతడు విచక్షణ కోల్పోయాడు. 
 
గురువారం జ్యోతిపై దాడికి పాల్పడి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసాడు. ఆ తర్వాత తానే జ్యోతిని హత్య చేసినట్లు చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments