Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకు ఆర్ఎంపీ వైద్యుడు.. కోడికూర వండలేదని.. కన్నతల్లినే హతమార్చాడు..

క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల

Webdunia
ఆదివారం, 3 జూన్ 2018 (17:29 IST)
క్షణికావేశంతో నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఆవేశాన్ని అదుపు చేయలేకపోయిన ఓ కుమారుడు.. ఏకంగా కన్నతల్లినే హతమార్చాడు. చికెన్ వండలేదని కన్నతల్లినే హతమార్చిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
బాగా మద్యం తాగి ఇంటికొచ్చిన కిషోర్ అనే వ్యక్తి తన తల్లి మరియమ్మ (60) ని అన్నం పెట్టమన్నాడు. అయితే, చికెన్ కూర వండలేదని తెలుసుకున్న కిశోర్‌.. ఆగ్రహంతో ఊగిపోయి కత్తితో కన్నతల్లిని పొడిచి హత్య చేశాడు. 
 
నిందితుడు ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడని, ఆస్తి విషయంలోనూ కొన్ని రోజులుగా తల్లితో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కిశోర్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆస్తి విషయంలో మరియమ్మ కిషోర్‌కు వత్తాసు పలకలేదనేది కూడా ఈ  హత్యకు కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments