Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హైవేపై త‌ల‌ను విసిరి పారిపోయారు...

రాజధాని అంటే వసతులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని ప్రాంత వాసులు అనుకుంటుంటే... హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (16:20 IST)
రాజధాని అంటే వసతులు పెరుగుతాయి, అభివృద్ధి జరుగుతుంది అని రాజధాని ప్రాంత వాసులు అనుకుంటుంటే... హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓక గుర్తు తెలియని పురుషుని తల హ్యపీక్ల‌బ్ ప్రాంతంలో పడివుంది. 
 
మొండెము ఎక్కడుంది ఇంకా తెలియలేదు. ప్రమాదం అనుకోవటానికి ఆనవాళ్ళు లేవు. తప్పకుండా అది హత్యే... అయితే హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఈ మర్డర్‌కు ఎవరు కారణం, ఎందుకు చేశారు అన్నది ప్ర‌శ్నగానే మిగిలింది. పోలిసులు, స్థానికులు మాత్రం గుంటూరు, విజయవాడ హైవే మీద వెళుతూ వెహికల్‌లో తలను మాత్రమే ఈ ప్రాంతంలో విసిరి మొండెమును వేరే ప్రాంతంలో వేసివుంటారని అనుమానం వ్యక్తం చేశారు.
 
అయితే రాజధాని ప్రాంతంలో పోలీసు నిఘా అనేది లేదని సృష్టంగా ఈ సంఘటన తెలియజేస్తుంది. మున్సిపాలిటీ నుండి కేవలం ఒక కిలో మీటరు దూరంలో ఏమి జరుగుతుంతో ఏమి తెలియని స్థితిలో హైవే పెట్రోలింగ్ పోలీసులు ఉన్నారని, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments