Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యశ్రీలో కరోనా వైద్యం చేయని ఆసుపత్రుల అనుమతులు రద్దు: గుంటూరు జిల్లా కలెక్టర్

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:28 IST)
గుంటూరు జిల్లాలోని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కరోనా వైద్య సేవలు అందించని ఆసుపత్రులకు కరోనా ట్రీట్మెంట్ అనుమతులను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
గుంటూరు జిల్లాలోని మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (నరసరావుపేట), వికాస్ హాస్పిటల్ (పిడుగురాళ్ల), లైఫ్ లైన్ హాస్పిటల్(నరసరావుపేట) మెమోరియల్ హాస్పిటల్ (వినుకొండ), రాజరాజేశ్వరి హాస్పిటల్ (గుంటూరు) ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్నప్పటికీ కరోనా వైద్య సేవలందించిన కుండా బాధితులను ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నారని సమాచారం మేరకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
 
ఈ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ అనుమతులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేస్తూ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments