Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ట్రస్టుకు దేవాదాయ శాఖ నోటీసులు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (14:57 IST)
ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టుకు ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ట్రస్టు వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానంలో కేసు విచారణ దశలో ఉంది. అయితే, ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు విచారణ ఈ నెల 29వ తేదీన విచారణకు రానుంది. ఈ లోగా మరోమారు సెక్షన్ 43 కింద దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, కేసు కోర్టు విచారణలో ఉండగా, ఇపుడు కొత్తగా నోటీసులు ఇవ్వడం అంటే న్యాయ ఉల్లంఘనేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్యల్లోభాగమేనని వారు మండిపడుతున్నారు. మే 30వ తేదీతో ఈ నోటీసులు రూపొందించగా ఇవి ట్రస్టుకు ఆలస్యంగా చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments