Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ట్రస్టుకు దేవాదాయ శాఖ నోటీసులు

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (14:57 IST)
ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టుకు ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ట్రస్టు వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానంలో కేసు విచారణ దశలో ఉంది. అయితే, ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు విచారణ ఈ నెల 29వ తేదీన విచారణకు రానుంది. ఈ లోగా మరోమారు సెక్షన్ 43 కింద దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, కేసు కోర్టు విచారణలో ఉండగా, ఇపుడు కొత్తగా నోటీసులు ఇవ్వడం అంటే న్యాయ ఉల్లంఘనేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్యల్లోభాగమేనని వారు మండిపడుతున్నారు. మే 30వ తేదీతో ఈ నోటీసులు రూపొందించగా ఇవి ట్రస్టుకు ఆలస్యంగా చేరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments