Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందు భోజనం ఆరగించి మాయమైన వరుడు....

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:01 IST)
పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయు. పెళ్లికి వచ్చిన వారందరికీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. వారితోపాటు పెళ్లికొడుకు కూడా భోజనం చేశాడు. కొంత సమయానికి మండపంలో కలకలం రేగింది. వరుడు కనిపించడం లేదు. పెళ్లి కూతురు తరఫున వారికి గుబులు మొదలైంది. పారిపోయాడని అందరూ అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే విశాఖలోని కోరమాండల్ సమీపాన ఉన్న ఐఎంజీ కాలనీకి చెందిన కృష్ణ తన తల్లితో కలసి నివాసం ఉంటున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం రాత్రి (ఫిబ్రవరి 20) పెళ్లి ఉండగా, విశాఖలోని శ్రీహరిపురం వద్ద ఉన్న యారాడపార్కు వద్ద గ్రౌండ్‌లో పెళ్లికి వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
మధ్యాహ్న భోజన సమయంలో పెళ్లికొడుకు అందరితో భోజనం చేశాడు. కొంత సమయానికి కనిపించకుండా పోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వరుడు మరో అమ్మాయిని ఇష్టపడ్డాడని, ఈ పెళ్లి ఇష్టం లేకే ఆలా చేశాడని గుర్తించారు. కానీ వరుడు కొద్ది సేపటికి తిరిగి వచ్చేశాడు. కానీ వారి ఆగ్రహం చల్లారలేదు. ఇరు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. పెళ్లికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments