Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దుకాణాలకు గ్రీన్ సిగ్నల్.. త్వరలో ప్రకటన

Webdunia
గురువారం, 21 మే 2020 (07:01 IST)
త్వరలో నిబంధనల ప్రకారం విజయవాడ నగర వ్యాప్తంగా దుకాణాలు తెరుచుకోనున్నాయి. కరోనా నిరోధానికి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన  దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు.. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తదితర అధికారులతో సమావేశమయ్యారు.

సమావేశంలో సెంట్రల్ నియోజవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు  స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. కరోనా నిరోధానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో విజయవాడ రెడ్ జోన్ ప్రాంతంలో వ్యాపార కార్యక్రమాలకు మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రి కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్ కు సూచించారు.

నగరంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయుటకు నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్నా ఖాళీ స్థలం పరిశీలించాలన్నారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments