Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ ఇఎస్ఎ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఓపి సేవలు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (09:24 IST)
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓపీ సేవలు విజయవాడలోని ఇఎస్ఎ ఆసుపత్రికి మార్చామని జిల్లా కలెక్టర్ ఏ.యండి ఇంతియాజ్ అన్నారు.

గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కొవిడ్-19గా ఆసుపత్రిగా గుర్తింపబడి కొవిడ్ వైద్య సేవలు అందిస్తున్నందున్న, గవర్నమెంట్ డాక్టర్లు ఓపి కేసులకు సంబంధించి ఇఎస్ఐ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.

అత్యవసర ఆపరేషన్లు, అత్యవసర వైద్యాన్ని, ఓపి సేవలను ఇకనుండి ఇఎస్ఐ ఆసుపత్రి నుండి నిర్వహిస్తారని కలెక్టర్ అన్నారు.

ఆనారోగ్యం ఉన్నవారు ఓపి సేవలు పొందగోరె ప్రజలు ఇఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments