Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్లపై చివరి భేటీ..

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (19:46 IST)
సినిమా టిక్కెట్లపై ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ గురువారం ఉదయం చివరి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ తుది భేటీతో సినిమా టికెట్ల ధరల విషయం ఓ కొలిక్కి వస్తుంది. 
 
ఉదయం 11.30 నిమిషాలకు ఈ కమిటీ సచివాలయంలో సమావేశమౌతుంది. ఇప్పటికే- దీనిపై తుది ప్రతిపాదనలను కమిటీ సిద్ధం చేసింది. తుది సమావేశంలో టికెట్ల శ్లాబులను నిర్ధారించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేస్తుంది. 
 
రేట్లను నిర్ధారించడానికి ఇదివరకే ప్రభుత్వం- ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖుల నుంచి సలహాలు, సూచనలను తీసుకుని.. టికెట్ల రేట్లను నిర్ధారించినట్లు చెబుతున్నారు. అయిదో ఆటకు అనుమతి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్టే.
 
కాగా.. టిక్కెట్ ధరల నిర్ధారణ, థియేటర్ల వర్గీకరణ అంశాలపై  హోమ్ శాఖ  ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలో 13 మందితో కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

పదేళ్ళ కెరీర్ లో మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments