Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (19:42 IST)
కోవిడ్ -19పై జరుగుతున్న పోరాటంలో గ్రామీణ, పట్టణస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న  గ్రామ, వార్డు వాలంటీర్లకు కూడా ప్రధామంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సర్కులర్ ను జారీ చేసింది. రాష్ట్రంలో 2లక్షల 60వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు.

వీరంతా మూడు విడతలుగా కోవిడ్ -19 ఇంటింటి సర్వేలో భాగస్వాములయ్యారు. ఈ సర్వేలో భాగంగా కోవిడ్-19 పాజిటివ్ పేషెంట్లతో వీరు కాంటాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నందువల్ల గ్రామ, వార్డు వాలంటీర్లందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద బీమాను పొందవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందుకోసం ఇంజెక్షన్లు వాడలేదు : సినీ నటి ఖష్బూ

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్- ధనుష్‌ల మధ్య ప్రేమాయణం.. ఎంతవరకు నిజం?

కర్నాటక నేపథ్యంతో కరవాలి తెలుగులో రాబోతుంది, మవీర గా రాజ్ బి శెట్టి

కార్మికులకు వేతనాలు పెంచే అవకాశం లేదు : మైత్రీ మూవీస్ నవీన్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments