Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (19:54 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో 250 ఎకరాల నుంచి 400 ఎకరాల భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
 
ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు.
 
ఇప్పటికే జగనన్న ఇళ్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇళ్లు కట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మఒడి, పెన్షన్, ఫీజురీయింబర్స్ మెంట్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా టీటీడీ ఉద్యోగులకు కూడా ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్ధమవుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments