Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెంగాళమ్మ అంతరాలయానికి బంగారు తాపడం

Webdunia
శనివారం, 27 జులై 2019 (16:00 IST)
సూళ్లూరుపేట : ఆంధ్ర, తమిళనాడు భక్తుల ఆరాధ్య దైవమైన సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానంలోని అంతరాలయానికి చెన్నైకి చెందిన నంబూరు మనోజ్‌కుమార్‌ సోదరులు బంగారు తాపడం చేయిస్తున్నారు. పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
గతంలో కొలతలు తీసుకెళ్లి, ప్రస్తుతం కవచాలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్నారు. దీంతో అంతరాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments