Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పాడ తీరంలో బంగారం.. ఏరుకునేందుకు పోటీ పడుతున్న జనం

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (22:54 IST)
తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం సముద్రం ఒడ్డున బంగారం ముక్కలు కనిపించాయి ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు కనిపించడంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు  పోటీపడ్డారు.

దువ్వెనలు, జల్లెడలతో, వెదకడం తో..  50 మందికి చిన్న చిన్న ముక్కలు పూసలు  లభించాయి నివర్ తుఫాను కారణంగా రెండు రోజులుగా భారీగా కెరటాలు  వస్తున్నాయి.

కడలిలోపల ఉన్న బంగారం అప్పుడప్పుడూ బయటికి వస్తుందని కొంతమంది ఉప్పాడలో  అక్కడ ప్రజలు  అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments