శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన 101 బంగారు తామరపువ్వులు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (10:20 IST)
Gold Lotus
శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు అందజేస్తుంటారు. తాజాగా కడపకు చెందిన ఒక భక్తుడు తిరుపతి శ్రీవారి ఆలయానికి రూ.2 కోట్ల విలువైన 101 బంగారు తామరపువ్వులను విరాళంగా అందజేశారు. 
 
తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవ కోసం ప్రముఖ స్వర్ణకారుడు రూ.2 కోట్ల విలువైన 108 బంగారు తామరపువ్వులను ప్రత్యేకంగా తయారు చేయించారు. 
 
ఈ క్రమంలో బుధవారం కడపకు చెందిన దాత జ్యువెలరీ కంపెనీ అధినేతతో కలిసి వీఐపీ దర్శనంలో స్వామిని దర్శించుకుని ఈ బంగారు తామరపువ్వులను సమర్పించారు. 
 
ఆపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని రంగనాథ మండపంలో స్వామివారి పాదాల చెంత బంగారు తామరపూలను ఉంచి అర్చకులు ఆశీర్వదించి దేవస్థానం అధికారులకు సమర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments