Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల‌కు వెళ్తా, అనుమ‌తివ్వండి: ఎంపీ విజ‌య‌సాయి

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (12:09 IST)
తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల‌ని వైసీపీ నేత‌, ఎంపీ విజయసాయి రెడ్డి సిబిఐని అభ్య‌ర్థించారు. సిబిఐ కేసులో నిందితుడిగా, ఏ 2గా ఉన్న విజ‌య సాయి దేశం విడిచి వెళ్లరాదన్నఆంక్ష‌లున్నాయి.

సిబిఐ ఆయ‌న్ని అరెస్టు చేసిన త‌ర్వాత‌, బెయిల్ పైన విడుద‌ల చేసేట‌పుడు ఈ షరతును విధించింది. అయితే, తాను ఇపుడు విదేశాల‌కు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ ఆంక్ష‌ల‌ను  సడలించాలని విజ‌య‌సాయి కోరారు.

అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని ఆయన పేర్కొన్నారు. విదేశాల‌కు వెళ్ళేందుకు రెండు వారాలు అనుమతివ్వాలని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. తదుపరి విచారణ ఈ నెల 16కి సిబీఐ కోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments