Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టు రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి.. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన అకౌంటెంట్

మహిళల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రెస్టు రూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో అకౌంటె

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (09:01 IST)
మహిళల దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా రెస్టు రూముల్లో సీసీ కెమెరాలను అమర్చి ఆ దృశ్యాలను చూపి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన రాజమహేంద్రవరంలోని కేజేఆర్ ఫార్మా కాలేజీలో చోటుచేసుకుంది. కాలేజీలో అకౌంటెంట్‌గా పనిచేస్తూ, విద్యార్థినుల హాస్టల్‌కు ఇన్ చార్జ్ గా ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి  రెస్టు రూముల్లో కెమెరాలను అమర్చి.. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసేవాడు. 
 
విద్యార్థినులకు ఏ అవసరం వచ్చినా, తన దగ్గరకే రావాల్సి వుండటంతో, వారి అవసరాలను అలుసుగా తీసుకున్న శ్రీనివాస్ వారి వద్ద అసభ్య పదాలతో వేధించడమే కాకుండా.. వారికి అసభ్యకరమైన వీడియోలు పంపండం వంటివి చేసేవాడు. దీంతో విద్యార్థినులు అకౌంటెంట్‌పై యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసనలకు దిగారు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం