Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ : ఇద్దరు కార్మికుల మృత్యువాత

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (11:40 IST)
విశాఖపట్టణంలోని పరవాడ ఫార్మాసిటీలో మరోమారు విషవాయువు లీకైంది. వ్యర్థ జలాల పంప్ హౌస్ నుంచి ఈ విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు మృత్యువాతపడ్డారు. మృతులను పాయకరావుపేటకు చెందిన మణికంఠ (25), దుర్గాప్రసాద్(25)గా గుర్తించారు. ఈ గ్యాల్ లీకేజీ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, ఇటీవలి కాలంలో విశాఖపట్టణంలోని ఫార్మా సిటీల్లో గ్యాస్ లీకేజీ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకై 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 
 
ఆ తర్వాత హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలో గ్యాస్ లీకైంది. దీంతో వందల సంఖ్యలో కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గ్యాస్ లీకవుతుందన్న విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై పెను విపత్తు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments