Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో గంగమ్మ విశ్వరూపం... పోటెత్తిన భక్తజనం

Webdunia
బుధవారం, 18 మే 2016 (15:03 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా ముగిసింది. జాతరలో చివరి ఘట్టం విశ్వరూపదర్శనం బుధవారం తెల్లవారుజామున జరిగింది. వందలాదిమంది భక్తులు విశ్వరూపంలోని గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి విశ్వరూపంలో తయారు చేసిన మట్టిని సేవిస్తే మంచిదన్న నమ్మకంతో భక్తులు తెల్లవారుజామున పోటెత్తారు.
 
పేరంటాల వేషాన్ని ధరించిన వంశస్థులు అమ్మవారి చంపను నరకడంతో జాతర పూర్తవుతుంది. ప్రతియేటా ఇదే విధంగా విశ్వరూపాన్ని దేవస్థానం నిర్వహిస్తూ వస్తోంది. విశ్వరూపం కోసం ఉపయోగించిన వాల్మీకీ మట్టిని పొందేందుకు భక్తులు పోటీలు పడ్డారు. బంకమట్టిని స్వీకరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు, గృహ బాధలు, దేహబాధలు, భయం నశిస్తాయని భక్తుల నమ్మకం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments