Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్లసిరి చెరువుకు చేరిన "గంగ" జలాలు

Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:01 IST)
నాడు చిట్టమూరు మండలం ఎల్లసిరి చెరువును రిజర్వాయర్ చేసి తద్వారా దిగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం, దశాబ్దాల కలకు వైకాపా నాయకులు ఆధ్వర్యంలో ఎల్లసిరి చెరువుకు నేడు గంగనీరు చేరడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర వర్షాభావం, ఆఖరి తడికి నీరు అందక రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, సాగునీటి సమస్యలతో  ఏటా నిద్రెరగని రాత్రులు ,పెరిగిన పెట్టుబడులు, రైతాంగం ఎదుర్కొన్న ఏళ్ళనాటి శ్రమకు  ఊరట లభించనుంది. 
 
మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకున్న వైసిపి తెలుగుగంగ జలాలను తెప్పించడంలో క్రియాశీలకంగా ఎల్లశిరి పంచాయితీ నాయకులు సుకుమార్ రెడ్డి,రైతాంగం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కనుంది. గంగ ఉన్నతాధికారులతో, ప్రజాప్రతినిధులతో, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి గంగ జలాలను చెరువుకు తీసుకువచ్చేందుకు అలుపెరుగక పని చేసిన నాయకులను రైతాంగం అభినందిస్తున్నారు.శనివారం రాత్రి ఎల్లసిరి ఎగువ గిరిజన కాలని వద్ద గంగ జలాలకు హారతులిచ్చి పూజలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments