Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలి: నాదెండ్ల మనోహర్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (08:10 IST)
వైద్య సేవలో ఉన్నవారిపై జూనియర్ అధికారులతో కర్ర పెత్తనం చేయించాలనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైద్యుల గౌరవాన్ని తగ్గించే ఉత్తర్వులు సరికాదన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మందుల సరఫరాపై దృష్టిపెట్టాలని సూచించారు. మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరచిపోయిందని విమర్శించారు. 

ప్రభుత్వ వైద్యులపై పెత్తనం చేసే అధికారాన్ని జాయింట్ కలెక్టర్-2కి అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు.

ఈ నిర్ణయం వైద్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై కర్ర పెత్తనం చేసేందుకే ఉత్సాహపడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments