Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలి: నాదెండ్ల మనోహర్

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (08:10 IST)
వైద్య సేవలో ఉన్నవారిపై జూనియర్ అధికారులతో కర్ర పెత్తనం చేయించాలనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన జీవో నెం. 64ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైద్యుల గౌరవాన్ని తగ్గించే ఉత్తర్వులు సరికాదన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మందుల సరఫరాపై దృష్టిపెట్టాలని సూచించారు. మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరచిపోయిందని విమర్శించారు. 

ప్రభుత్వ వైద్యులపై పెత్తనం చేసే అధికారాన్ని జాయింట్ కలెక్టర్-2కి అప్పగించడం ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయమని వ్యాఖ్యానించారు.

ఈ నిర్ణయం వైద్యులకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై కర్ర పెత్తనం చేసేందుకే ఉత్సాహపడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments