Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల ఆత్మహత్యపై నివేదిక కోరుతా ... ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం : కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:59 IST)
ఏపీ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఏ కుటుంబంలో ఇలా జరగకూడదనీ, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదకరమన్నారు. కోడెల ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి కోరారు. కోడెల ఆత్మహత్యపై డీజీపీ, సీఎస్‌తో మాట్లాడి నివేదిక కోరతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను తొక్కేయడం అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లు పునఃప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. యురేనియం విషయంలో కాంగ్రెస్‌ ఆరోపణలు సరికాదన్నారు. పర్యావరణానికి హానికలిగించేలా ఏ ప్రభుత్వం నడుచుకోదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments