Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల ఆత్మహత్యపై నివేదిక కోరుతా ... ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం : కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:59 IST)
ఏపీ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఏ కుటుంబంలో ఇలా జరగకూడదనీ, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదకరమన్నారు. కోడెల ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి కోరారు. కోడెల ఆత్మహత్యపై డీజీపీ, సీఎస్‌తో మాట్లాడి నివేదిక కోరతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను తొక్కేయడం అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లు పునఃప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. యురేనియం విషయంలో కాంగ్రెస్‌ ఆరోపణలు సరికాదన్నారు. పర్యావరణానికి హానికలిగించేలా ఏ ప్రభుత్వం నడుచుకోదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments