Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల ఆత్మహత్యపై నివేదిక కోరుతా ... ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం : కిషన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (14:59 IST)
ఏపీ శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఏ కుటుంబంలో ఇలా జరగకూడదనీ, ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదకరమన్నారు. కోడెల ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు జరగాలి కోరారు. కోడెల ఆత్మహత్యపై డీజీపీ, సీఎస్‌తో మాట్లాడి నివేదిక కోరతానని చెప్పారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను తొక్కేయడం అనైతికమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 చానెళ్లు పునఃప్రారంభమయ్యేలా చూడాలని కోరారు. యురేనియం విషయంలో కాంగ్రెస్‌ ఆరోపణలు సరికాదన్నారు. పర్యావరణానికి హానికలిగించేలా ఏ ప్రభుత్వం నడుచుకోదన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments