Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్.. ఉచిత విద్యుత్

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (16:57 IST)
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 18.35 లక్షల మందికి ఉచిత విద్యుత్ అందివ్వనున్నట్టు విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, ఏపీ రాష్ట్రంలో రైతుల‌కు శుభ‌వార్త అందించింది ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం. రాష్ట్రంలోని 18.35 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. యూనిట్ విద్యుత్‌ను రూ.4.46 లకు కొని రైతులకు ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. 
 
త్వరలోనే సోలార్ విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దాని కోసం పది వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనిని టెండర్ల ద్వారా రూ.2.49లకు కొనుగోలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments