Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగ బంగారం పేరుతో టోకరా!.. ముగ్గురు అరెస్టు

Webdunia
బుధవారం, 27 మే 2020 (21:29 IST)
కృష్ణాజిల్లా కైకలూరు మండలం వెమవరప్పాడులో దొంగ బంగారం పేరుతో మోసగించిన మహిళతో పాటు మ‌రో ఇద్దరిని పోలీసులు బుధ‌వారం అరెస్ట్ చేశారు. 

డీఎస్పీ సత్యానందం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. కైకలూరులోని ఓ ఫాస్టర్, మరో వ్యక్తికి దొంగ బంగారం చూపించి రూ.3.30 ల‌క్ష‌లు ముగ్గురు సభ్యుల ముఠా దోచుకున్నార‌ని తెలిపారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల నుండి రూ.4.50 లక్షల నగదు, 53 నకిలీ బంగార‌పు కాయిన్స్, నాలుగు ద్విచక్ర వాహనాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులకు దొంగ నోట్లు మార్పిడి చేసే ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆ దిశ‌గా విచార‌ణ సాగిస్తున్న‌ట్లు ‌డీఎస్పీ సత్యానందం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments