Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాలు హరిస్తున్న రహదారులు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు చాలా అధ్వాన్నంగా ఉన్నట్టు విపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటికి మరింత బలం చేకూర్చేలా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అలాగే ఉంది. తాజాగా చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లి వద్ద అర్థరాత్రి కారు ఇంటిని ఢీకొనడంతో కుప్పంకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
మరోవైపు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సీతారామపురం వద్ద లారీ, బొలేరో వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వారిగా గుర్తించారు. ఈ రెండు ప్రమాదాల్లో ఆయా జిల్లాల పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments