Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీ కొట్టిన స్క్రార్పియో.. నలుగురు యువకుల మృతి

షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (12:31 IST)
షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జాతీయ రహదారిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న స్కార్పియో వాహనంలో ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్నారు. 
 
కొత్తకోట వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108లో క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి దారితీసిందని పోలీసులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments