Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్‌కు గుండెపోటు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (13:17 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ బుధవారం గుండెపోటుకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయనను, కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేశ్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు.. ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. 
 
అయితే, ఆయనకు యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ కేవలం టీడీపీలో సీనియర్ నేతగానే కాకుండా, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర గౌవరాధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని తమ అభిమాన నేత ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments