Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండ్రాయిలా ఉన్నారు? ఏపీలో అల్లుడు వైద్యంపై నమ్మకం లేదా?

Webdunia
బుధవారం, 22 జులై 2020 (11:16 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీనిపై విపక్ష టీడీపీ నేతలు తమకు తోసినవిధంగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని ఘోరంగా అవమానించారని.. అసలు విజయసాయిరెడ్డి మనిషేనా? అంటూ మండిపడ్డారు. 'విజయసాయి రెడ్డి మనిషేనా? ఒక బీసీ నాయకుడిని ఘోరంగా అవమానించారు. ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రి కావాలా? ఈఎస్ఐ వద్దా' అంటూ ట్వీట్లు పెట్టి సాయిరెడ్డి హింసించారు. 
 
మరి ఇప్పుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ రాగానే ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు పారిపోయారు? వైకాపా నాయకులకు హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యమా? ప్రజాలకేమో పులిహోర ప్యాకెట్ల వైద్యమా? గుండ్రాయిలా ఉన్న సాయిరెడ్డి విశాఖ కేజీ హెచ్‌లో ఎందుకు చేరలేదు? ఏపీలో అల్లుడు వైద్యం మీద నమ్మకం లేదా?' అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments