Webdunia - Bharat's app for daily news and videos

Install App

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (19:14 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత జగన్మోహన్ రెడ్డిని.. సినీనటి రోజా కలిశారు. తాడేపల్లిలోని  నివాసంలో జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. నగరి నియోజకవర్గంలో ఇటీవలి రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండవ కుమారుడు, గాలి జగదీష్‌ను పార్టీలోకి తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జగదీష్ ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చేరతారని టాక్ వస్తోంది. కానీ రోజా తీవ్ర అభ్యంతరాల కారణంగా ఆయన చేరిక ఆగిపోయిందని సమాచారం.
 
 ఈ నేపథ్యంలో, జగన్ మోహన్ రెడ్డి రోజాతో జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చర్చ ద్వారా జగదీష్ వైఎస్సార్‌సీపీలోకి వచ్చే అవకాశంపై స్పష్టత వస్తుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments