హత్యను సీఎం జగన్ దృష్టి తీసుకెళ్తాం: రామసుబ్బారెడ్డి

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (21:54 IST)
పి.అనంతపురంలో గురునాథ్‌ రెడ్డి మృతదేహాన్ని మాజీమంత్రి రామసుబ్బారెడ్డి సందర్శించారు. అనంతరం గురునాథ్‌ రెడ్డి కుటుంబాన్ని రామసుబ్బారెడ్డి పరామర్శించారు. గండికోట నిర్వాసితుల పరిహారం విషయంలో హత్య చేశారని, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. పి.అనంతపురంలో అర్హులందరికీ పరిహారం ఇప్పిస్తామని రామసుబ్బారెడ్డి చెప్పారు. ఓకే జాగ్రత్త
 
జమ్మలమడుగు ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పి. అనంతపురం గ్రామానికి గురునాధ్ రెడ్డి మృతదేహం చేరుకుంది. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించింది. శుక్రవారం ఎమ్మల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల చేతిలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురునాధ్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం నివురు గప్పిన నిప్పులా మారిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments