Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపిలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:50 IST)
విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు తెలుగదేశం పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రేమ్‌బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments