Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు కరోనా టెస్ట్ - బ్లీచింగ్ పౌడర్ బాగా పని చేసిందంటూ నటి సెటైర్లు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (21:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీనిపై సినీ నటి కస్తూరి తనదైనశైలిలో సెటైర్లు వేసింది. పారాసిట్మాల్ మాత్రతోపాటు.. బ్లీచింగ్ పౌడర్ బాగా పని చేసిందంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ నిజ నిర్ధారణ కోసం ఇటీవల సౌత్ కొరియా నుంచి లక్ష సంఖ్యల ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఈ కిట్లను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఓ కిట్‌తో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ రిపోర్టు ఫలితం నెగెటివ్ అని తేలింది.
 
దీనిపైనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నటి కస్తూరి కామెంట్ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌పై బ్లీచింగ్ పౌడర్‌తో పాటు.. పారాసిట్మాల్ మాత్ర బాగా పని చేసిందంటూ సెటైర్లు వేశారు. ఈమె సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైకాపా శ్రేణులను ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో మూవీ ప్రారంభం

Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగుకు బైబై చెప్పేయనున్న అక్కినేని నాగార్జున?

వెండితెరపై కనిపించనున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సొంత రాష్ట్రంలో రష్మికకు పెరిగిన నిరసనల సెగ!

సర్దార్ 2 కు కార్తి డబ్బింగ్ తో ప్రారంభమయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments