Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు కరోనా టెస్ట్ - బ్లీచింగ్ పౌడర్ బాగా పని చేసిందంటూ నటి సెటైర్లు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (21:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీనిపై సినీ నటి కస్తూరి తనదైనశైలిలో సెటైర్లు వేసింది. పారాసిట్మాల్ మాత్రతోపాటు.. బ్లీచింగ్ పౌడర్ బాగా పని చేసిందంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ నిజ నిర్ధారణ కోసం ఇటీవల సౌత్ కొరియా నుంచి లక్ష సంఖ్యల ర్యాపిడ్ యాంటీబాడీ కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. ఈ కిట్లను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఓ కిట్‌తో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఈ రిపోర్టు ఫలితం నెగెటివ్ అని తేలింది.
 
దీనిపైనే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నటి కస్తూరి కామెంట్ చేసింది. ముఖ్యమంత్రి జగన్‌పై బ్లీచింగ్ పౌడర్‌తో పాటు.. పారాసిట్మాల్ మాత్ర బాగా పని చేసిందంటూ సెటైర్లు వేశారు. ఈమె సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైకాపా శ్రేణులను ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

Venu Swamy: నాగ చైతన్య-శోభితలకు వేణు స్వామి క్షమాపణలు.. ఇకపై నోరెత్తను

యూఫోరియా మ్యూజికల్ నైట్ లో ప్రతి ఒక్క రూపాయి సమాజ సేవకే : నారా భువనేశ్వరి

పుష్ప 2 కలెక్షన్స్ రూ. 1850 కోట్లు వచ్చాయా? లెక్కలేవీ అని ఐటీ అడిగిందా?

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

తర్వాతి కథనం
Show comments