Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:25 IST)
చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం ఆరగించిన పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు లోనయ్యారు. ఈ వర్శిటీ ప్రాంగణంలోని అక్క మహాదేవి హాస్టల్‌లో ఈ ఫుడ్ పాజయిన్ ఘటన జరిగింది. ఈ కలుషిత ఆహారాన్ని ఆరగించిన విద్యార్థినిల్లో 30 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 17 మంది విద్యార్థినుల ఆరోగ్యం విషమంగా ఉండటంతో వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఫుడ్‌పాయిన్‌కు గల కారణాలపై అధికారులు యూనివర్శిటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments