Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (12:15 IST)
విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై భారత ఆర్మీకి చెందిన విమానాలు దిగనున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాలను జాతీయ రహదారులపై ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పలు జాతీయ రహదారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా రహదారులను భారత సరిహద్దు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల్లో నిర్మించారు. ఇపుడు విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిలో బాపట్ల సమీపంలో ఎయిర్‌ప్యా‌డ్‌ను నిర్మిస్తున్నారు. 
 
16వ నంబరు జాతీయ రహదారి బాపట్ల జిల్లా జె.పంగలూరు మండలం రేణింగవరన, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్డుతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఈ నెల 29వ తేదీన ట్రయర్ రన్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక కార్గో విమానాన్ని, రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. ఇందుకోసంఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఆ రహదారిపై వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments