Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (12:15 IST)
విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై భారత ఆర్మీకి చెందిన విమానాలు దిగనున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాలను జాతీయ రహదారులపై ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పలు జాతీయ రహదారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా రహదారులను భారత సరిహద్దు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల్లో నిర్మించారు. ఇపుడు విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిలో బాపట్ల సమీపంలో ఎయిర్‌ప్యా‌డ్‌ను నిర్మిస్తున్నారు. 
 
16వ నంబరు జాతీయ రహదారి బాపట్ల జిల్లా జె.పంగలూరు మండలం రేణింగవరన, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్డుతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఈ నెల 29వ తేదీన ట్రయర్ రన్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక కార్గో విమానాన్ని, రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. ఇందుకోసంఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఆ రహదారిపై వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments