Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో, కృష్ణానదిలో సంధ్యా వందనం చేస్తూ ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (21:34 IST)
కృష్ణా నదీ తీరంలో దారుణం జరిగింది. ప్రతిరోజూ సంధ్యా వందనం చేయడానికి వెళ్లే విద్యార్థులు ఈ రోజు తిరిగి రాలేదు. కృష్ణా నదిలో మునిగి చనిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో ఓ వేద పాఠాశాల వుంది. ఇక్కడి వేద పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతిరోజూ కృష్ణా నదీ తీరంలో సంధ్యా వందనం చేస్తుంటారు. రోజు మాదిరిగానే శుక్రవారం సంధ్యా వందనం చేసేందుకు నదిలో దిగారు.

 
అంతే ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మునిగిపోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా ఉపాధ్యాయుడితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఈ ఆరుగురి మృతదేహాలను వెలికి తీసారు. వీరంతా ఉత్తరాది రాష్ట్రాల వారని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments