Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో, కృష్ణానదిలో సంధ్యా వందనం చేస్తూ ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (21:34 IST)
కృష్ణా నదీ తీరంలో దారుణం జరిగింది. ప్రతిరోజూ సంధ్యా వందనం చేయడానికి వెళ్లే విద్యార్థులు ఈ రోజు తిరిగి రాలేదు. కృష్ణా నదిలో మునిగి చనిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో ఓ వేద పాఠాశాల వుంది. ఇక్కడి వేద పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతిరోజూ కృష్ణా నదీ తీరంలో సంధ్యా వందనం చేస్తుంటారు. రోజు మాదిరిగానే శుక్రవారం సంధ్యా వందనం చేసేందుకు నదిలో దిగారు.

 
అంతే ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మునిగిపోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా ఉపాధ్యాయుడితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఈ ఆరుగురి మృతదేహాలను వెలికి తీసారు. వీరంతా ఉత్తరాది రాష్ట్రాల వారని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments