Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో, కృష్ణానదిలో సంధ్యా వందనం చేస్తూ ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (21:34 IST)
కృష్ణా నదీ తీరంలో దారుణం జరిగింది. ప్రతిరోజూ సంధ్యా వందనం చేయడానికి వెళ్లే విద్యార్థులు ఈ రోజు తిరిగి రాలేదు. కృష్ణా నదిలో మునిగి చనిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలో ఓ వేద పాఠాశాల వుంది. ఇక్కడి వేద పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ప్రతిరోజూ కృష్ణా నదీ తీరంలో సంధ్యా వందనం చేస్తుంటారు. రోజు మాదిరిగానే శుక్రవారం సంధ్యా వందనం చేసేందుకు నదిలో దిగారు.

 
అంతే ఒకరి తర్వాత ఒకరు మునిగిపోయారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మునిగిపోయారు. వారిలో ఇద్దరిని స్థానికులు కాపాడగా ఉపాధ్యాయుడితో సహా ఐదుగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయి చనిపోయారు. ఈ ఆరుగురి మృతదేహాలను వెలికి తీసారు. వీరంతా ఉత్తరాది రాష్ట్రాల వారని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments