Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల జిల్లా మేదరమిట్ల బైపాస్ రోడ్డులో కారు ప్రమాదం - ఐదుగురి మృతి

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మేదరమిట్ల బైపాస్ రోడ్డులో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు టైరు కొరిశపాడు మండలం మేదరమిట్ల బైపాస్ సమీపంలో పంక్చరైంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి అటువైపు పడింది. ఆ సమయంలో గుంటూరు నుంచి ఒంగులో వైపు వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రమాదం స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments