Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై బిడ్డ‌... ఏ త‌ల్లి... ఎందుకిలా వ‌దిలేసిందో!!

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (12:58 IST)
అల‌నాడు కుంతి దేవి... త‌న బిడ్డ క‌ర్ణుడిని నీటిలో వ‌దిలేసింది... ఇపుడు అలాంటి సంఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. పిడుగురాళ్ళ‌లో ఒక మ‌హిళ త‌న బిడ్డ‌ను అనాధ‌లా వ‌దిలేసింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఐదు రోజుల పసికందును ఇలా వదిలేశారు. ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరిగే స్వేచ్ఛ లేని రాక్షస సమాజంలో, ఆడబిడ్డకు తల్లి ఒడిలో కూడా రక్షణ లేకుండా పోతోంది. నవ మాసాలు మోసి ఆడపిల్లను కనగానే భారమనుకొని చెత్తకుప్పలో పడవేసే దుర్మార్గపు తల్లిదండ్రులు బంధంలో కూడా ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతోందని పట్టణ సి.ఐ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్దరాత్రి ఊరి చివర పసికందును వదిలి వెళ్ళిన విషయం తెలుసుకున్న సి.ఐ, ఆకలితో ఏడుస్తున్న పాపకు పాలు పట్టించి, చైల్డ్ డౌలప్మేంట్ అధికారులకు సంరక్షణ కోసం పాపను అప్పగించారు. ఈ బిడ్డ ఎవ‌రిదో తెలిస్తే, స‌మాచారం ఇవ్వాల‌ని, త‌ల్లితండ్రులు వెంట‌నే వ‌చ్చి ఆ బిడ్డ‌ను స్వీక‌రించాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments