Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై బిడ్డ‌... ఏ త‌ల్లి... ఎందుకిలా వ‌దిలేసిందో!!

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (12:58 IST)
అల‌నాడు కుంతి దేవి... త‌న బిడ్డ క‌ర్ణుడిని నీటిలో వ‌దిలేసింది... ఇపుడు అలాంటి సంఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. పిడుగురాళ్ళ‌లో ఒక మ‌హిళ త‌న బిడ్డ‌ను అనాధ‌లా వ‌దిలేసింది.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ శివారులో ఐదు రోజుల పసికందును ఇలా వదిలేశారు. ఆడపిల్లలు ధైర్యంగా బయట తిరిగే స్వేచ్ఛ లేని రాక్షస సమాజంలో, ఆడబిడ్డకు తల్లి ఒడిలో కూడా రక్షణ లేకుండా పోతోంది. నవ మాసాలు మోసి ఆడపిల్లను కనగానే భారమనుకొని చెత్తకుప్పలో పడవేసే దుర్మార్గపు తల్లిదండ్రులు బంధంలో కూడా ఆడపిల్ల జీవితం అన్యాయమైపోతోందని పట్టణ సి.ఐ ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్దరాత్రి ఊరి చివర పసికందును వదిలి వెళ్ళిన విషయం తెలుసుకున్న సి.ఐ, ఆకలితో ఏడుస్తున్న పాపకు పాలు పట్టించి, చైల్డ్ డౌలప్మేంట్ అధికారులకు సంరక్షణ కోసం పాపను అప్పగించారు. ఈ బిడ్డ ఎవ‌రిదో తెలిస్తే, స‌మాచారం ఇవ్వాల‌ని, త‌ల్లితండ్రులు వెంట‌నే వ‌చ్చి ఆ బిడ్డ‌ను స్వీక‌రించాల‌ని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments