Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లాలో ఐదుకు చేరిన కరోనా మృతులు

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:20 IST)
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనాతో ఆదివారం మరొకరు మృతి చెందారు. కర్నూలు నగరంలోని మేదరి వీధికి చెందిన వృద్ధుడు(78)కి కరోనా నిర్ధారణ అయింది.

సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం వృద్ధుడు మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు.

వృద్ధుడికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments