Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఎలా వచ్చాయంటే..?

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (12:28 IST)
విశాఖ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి. అప్రమత్తమైన కొందరు చైన్ లాగి రైలును ఆపేశారు. కొందరు ప్రయాణికులు పొగ వస్తున్న చోటుకి వెళ్లి చూస్తే ఓ సంచిలోని బాణసంచా నుంచి పొగలు రావడం కనిపించింది. వెంటనే ఓ వ్యక్తి కాలితో తొక్కి సంచిని బయటకు తోసేశాడు. 
 
సకాలంలో పొగను నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది. సంచిలోని బాణసంచా మొత్తం అంటుకుని ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదన్నారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది బోగీని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రైలు బయల్దేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments