Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ శబ్దంతో విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం, పరుగులు తీసిన ఉద్యోగులు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (16:05 IST)
విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ పెద్దపెట్టున శబ్దం రావడంతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీసారు. బయట చూస్తే దట్టమైన పొగలతో శబ్దాలతో హెచ్‌పిసిఎల్ రిఫైనరీ నుంచి మంటలు కనబడుతున్నాయి.
 
 దీనితో అక్కడ భారీ అగ్నిప్రమాదమే సంభవించి వుంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో డేంజర్ సైరన్లు మోగించడంతో ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. కానీ ప్రమాదం జరిగిన చోట పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments