Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ శబ్దంతో విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం, పరుగులు తీసిన ఉద్యోగులు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (16:05 IST)
విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ పెద్దపెట్టున శబ్దం రావడంతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీసారు. బయట చూస్తే దట్టమైన పొగలతో శబ్దాలతో హెచ్‌పిసిఎల్ రిఫైనరీ నుంచి మంటలు కనబడుతున్నాయి.
 
 దీనితో అక్కడ భారీ అగ్నిప్రమాదమే సంభవించి వుంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో డేంజర్ సైరన్లు మోగించడంతో ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. కానీ ప్రమాదం జరిగిన చోట పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments