Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నుంచి శబరిమలై నుంచి కొందరు భక్తులతో వెళుతున్న బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా నలు వైపులా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సుల నుంచి అయ్యప్ప భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు, పక్కనే వంట చేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments