విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం-30 ఇళ్లు అగ్నికి ఆహుతి

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (21:33 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో హాహాకారాలు మిన్నుముట్టాయి. జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూరుకుల వీధిలో సుమారు 30 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. చుట్టుపక్కల ఇళ్లకు కూడా ఈ మంటలు వ్యాపిస్తుండటంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
 
ఈ మంటలకు ఇళ్లలో ఉండే గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. దీంతో మంటలు మరింత విజృంభిస్తున్నాయి. ఈ భయానక పరిస్థితులు చూసి భయంతో గ్రామస్థులంతా పరుగులు తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments