Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం కోటి దీపోత్సవంలో అపశృతి అందుకేనా? (video)

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు శివాలయాల చుట్టూ తిరిగారు. ఉపవాసాలుంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కార్తీకంలో పరమేశ్వరునికి దీపదానాలు చేశారు. ఈ క్రమంలో కోటి దీపోత్సవా

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (10:37 IST)
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ముక్కంటి అనుగ్రహం కోసం భక్తులు శివాలయాల చుట్టూ తిరిగారు. ఉపవాసాలుంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపించారు. కార్తీకంలో పరమేశ్వరునికి దీపదానాలు చేశారు. ఈ క్రమంలో కోటి దీపోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరిగాయి.

ఇటీవల హైదరాబాద్ ఎన్టీఆర్‌ స్టేడియంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల శివనామ స్మరణతో స్టేడియం ప్రాంగణం ఇల కైలాసాన్ని తలపించింది. ఈ సందర్భంగా ఉజ్జయినీ మహా శివలింగానికి భస్మాభిషేకం నిర్వహించారు. భక్తులచే శివలింగాలకు కోటి భస్మార్చన జరిపించారు. 
 
ఇదే తరహాలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. అయితే శ్రీకాకుళంలో జరిగిన కోటి దీపోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కార్తీకమాసం ముగిసిన తరువాత ఈ దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారని.. అందుకే ఈ దీపోత్సవ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుందని సమాచారం. శనివారం దీపోత్సవంలో ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ప్రమాదవశాత్తూ మంటలు ఎగసిపడటంతో క్షణికకాలంలోనే మంటలు వ్యాపించాయి. భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించలేదు. ఈ వీడియోను మీరూ చూడొచ్చు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments