Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు పండగే: సీఎం జగన్ మరో కొత్త పథకం, ఏంటది?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:23 IST)
దేశంలోని ఉత్తరాది రైతులు నిరసనలు తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ ఆనవాళ్లు కనిపించడంలేదు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. సీఎం వైస్ జగన్ రైతన్నలను అక్కున చేర్చుకుంటున్నారని పొరుగు రాష్ట్రాల వారే కితాబిస్తున్నారు.
 
తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
 
ఈ పథకం కింద గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ. 1252 కోట్లను జమ చేయనున్నారు. ఫలితంగా సుమారు 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. కాగా రాష్ట్రంలో కోటీ 14 లక్షల ఎకరాలను ఉచిత పంటల బీమా పథకం కిందకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments